దేశంలో కొత్తగా 41,100 కరోనా కేసులు

కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ ఆదివారం తెలిపిన బుటిటెన్ ప్రకారం కొత్తగా 41,100 కరోనా కేసులు నమోదయ్యాయి. 24 గంటల్లో 447 మంది మృతి చెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 87,73,479గా నమోదైంది. ఇక ఇప్పటివరకు మృతుల సంఖ్య 1,29,635కి చేరింది. ప్రస్తతం దేశంలో 4,79,216 యాక్టివ్ కేసులు ఉండగా కోలుకున్న వారిసంఖ్య 82,05,728 గా ఉంది. గత పది రోజులుగా దేశంలో 40 నుంచి 50 వేల మధ్య కరోనా కేసులు నమోదవుతున్నాయి. అయితే నిన్నటితో […]

Written By: Suresh, Updated On : November 15, 2020 11:09 am
Follow us on

కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ ఆదివారం తెలిపిన బుటిటెన్ ప్రకారం కొత్తగా 41,100 కరోనా కేసులు నమోదయ్యాయి. 24 గంటల్లో 447 మంది మృతి చెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 87,73,479గా నమోదైంది. ఇక ఇప్పటివరకు మృతుల సంఖ్య 1,29,635కి చేరింది. ప్రస్తతం దేశంలో 4,79,216 యాక్టివ్ కేసులు ఉండగా కోలుకున్న వారిసంఖ్య 82,05,728 గా ఉంది. గత పది రోజులుగా దేశంలో 40 నుంచి 50 వేల మధ్య కరోనా కేసులు నమోదవుతున్నాయి. అయితే నిన్నటితో పోలీస్తే కేసులు తగ్గాయి. కాగా మరణాల రేటు 1.47 శాతంగా ఉంది. రికవరీ రేటు 92.09శాతంగా ఉంది.