అవార్డులను ప్రకటించిన ఐసీసీ: బెస్ట్ కెప్టెన్ గా ధోని

అంతర్జాతీయ కౌన్సిల్ ఆప్ క్రికెట్ (ఐసీసీ) ఆదివారం అత్యుత్తమ ఆటగాళ్ల జాబితాను ప్రకటించింది. గత పదేళ్లలో అంతర్జాతీయ క్రికెట్లో రాణించిన క్రీడాకారుల్లో మహేంద్రసింగ్ ధోని కెప్టెన్ గా ప్రకటించబడ్డాడు. అలాగే టీమిండియా ఆటగాళ్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, బుమ్రా ఈ జాబితాలో ఉన్నారు. ఇక సౌతాఫ్రికా మాజీ కెప్టెన్ ఏబీ డివిలియర్స్, క్రిస్ గేల్ వంటి ఆరుగురిని ఐసీసీ ఉత్తమ క్రీడాకారులుగా ప్రకటించింది. టీ-20 టీం: ఎంఎస్ ధోని, విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, క్రిస్ […]

Written By: Suresh, Updated On : December 27, 2020 3:59 pm
Follow us on

అంతర్జాతీయ కౌన్సిల్ ఆప్ క్రికెట్ (ఐసీసీ) ఆదివారం అత్యుత్తమ ఆటగాళ్ల జాబితాను ప్రకటించింది. గత పదేళ్లలో అంతర్జాతీయ క్రికెట్లో రాణించిన క్రీడాకారుల్లో మహేంద్రసింగ్ ధోని కెప్టెన్ గా ప్రకటించబడ్డాడు. అలాగే టీమిండియా ఆటగాళ్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, బుమ్రా ఈ జాబితాలో ఉన్నారు. ఇక సౌతాఫ్రికా మాజీ కెప్టెన్ ఏబీ డివిలియర్స్, క్రిస్ గేల్ వంటి ఆరుగురిని ఐసీసీ ఉత్తమ క్రీడాకారులుగా ప్రకటించింది.

టీ-20 టీం: ఎంఎస్ ధోని, విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, క్రిస్ గేల్, ఆరోన్ ఫించ్, డివిలియర్స్, గ్లేన్ మాక్స్ వెల్, పొలార్డ్, రషీద్ ఖాన్, బుమ్రా, మలింగ

వన్డే టీం: డేవిడ్ వార్నర్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, ఎంఎస్ ధోని, షకీబ్ అల్ హసన్, బెన్ స్టోక్స్, మిచెల్ స్టర్క్, ట్రెంట్ బౌల్డ్, ఇమ్రాన్ తాహిర్, మలింగ