భారత్ లో 16 వేలకు తగ్గిన కరోనా కేసులు

భారత్ లో కరోనా కేసులు రోజురోజుకు తగ్గుముఖం పడుతున్నాయి. దేశంలో తాజాగా కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ మంగళవారం తెలిపిన బుటిటెన్ ప్రకారం కొత్తగా 16,432 కరోనా కేసులు నమోదయ్యాయి. 24 గంటల్లో 252 మంది మృతి చెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,02,24,303గా నమోదైంది. ఇక ఇప్పటివరకు మృతుల సంఖ్య 1,48,153కి చేరింది. ప్రస్తుతం దేశంలో 2,68,581యాక్టివ్ కేసులు ఉండగా కోలుకున్న వారిసంఖ్య 98,07,569గా ఉంది.

Written By: Suresh, Updated On : December 29, 2020 10:54 am
Follow us on

భారత్ లో కరోనా కేసులు రోజురోజుకు తగ్గుముఖం పడుతున్నాయి. దేశంలో తాజాగా కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ మంగళవారం తెలిపిన బుటిటెన్ ప్రకారం కొత్తగా 16,432 కరోనా కేసులు నమోదయ్యాయి. 24 గంటల్లో 252 మంది మృతి చెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,02,24,303గా నమోదైంది. ఇక ఇప్పటివరకు మృతుల సంఖ్య 1,48,153కి చేరింది. ప్రస్తుతం దేశంలో 2,68,581యాక్టివ్ కేసులు ఉండగా కోలుకున్న వారిసంఖ్య 98,07,569గా ఉంది.