డిగ్రీ పాసైన వాళ్ళకు శుభవార్త.. భారీ వేతనంతో ప్రభుత్వ ఉద్యోగాలు..?

జనరల్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. 44 సేల్స్ ఆఫీసర్ ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం జీఐసీఐ నుంచి నోటిఫికేషన్ విడుదలైంది. జీఐసీఐ ఈ నోటిఫికేషన్ ద్వారా అసిస్టెంట్ మేనేజర్ స్థాయి ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనుండగా ఈ నోటిఫికేషన్ ద్వారా నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరనుంది. https://www.gicofindia.com/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇప్పటికే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా మార్చి 29 ఉద్యోగాలకు […]

Written By: Navya, Updated On : March 27, 2021 2:03 pm
Follow us on

జనరల్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. 44 సేల్స్ ఆఫీసర్ ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం జీఐసీఐ నుంచి నోటిఫికేషన్ విడుదలైంది. జీఐసీఐ ఈ నోటిఫికేషన్ ద్వారా అసిస్టెంట్ మేనేజర్ స్థాయి ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనుండగా ఈ నోటిఫికేషన్ ద్వారా నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరనుంది. https://www.gicofindia.com/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఇప్పటికే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా మార్చి 29 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది. కనీసం 60 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ పాసైన వాళ్లు ఈ ఉద్యోగాల కొరకు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. 21 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి 32,975 రూపాయలు వేతనంగా చెల్లిస్తారు.

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు రాతపరీక్ష, గ్రూప్‌ డిస్కషన్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. మొత్తం 200 మార్కులకు రాతపరీక్ష, గ్రూప్‌ డిస్కషన్, ఇంటర్వ్యూలను నిర్వహిస్తారని సమాచారం. ఉద్యోగాలకు సంబంధించి ఎటువంటి సందేహాలు వెబ్ సైట్ ద్వారా నివృత్తి చేసుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కావడంతో ఈ ఉద్యోగాలకు పోటీ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.

Also Read: నిరుద్యోగులకు రూ.1.80 లక్షల వేతనంతో ఉద్యోగాలు.. బీటెక్ అర్హతతో..?

మొత్తం ఉద్యోగ ఖాళీలు 44 ఉండగా నోటిఫికేషన్ ద్వారా ఈ ఉద్యోగాలకు సంబంధించి మరిన్ని వివరాలను తెలుసుకోవచ్చు. ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం గరిష్ట వయసులో సడలింపులు ఉంటాయని తెలుస్తోంది.భుత్వ ఉద్యోగాలు..?

జనరల్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. 44 సేల్స్ ఆఫీసర్ ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం జీఐసీఐ నుంచి నోటిఫికేషన్ విడుదలైంది. జీఐసీఐ ఈ నోటిఫికేషన్ ద్వారా అసిస్టెంట్ మేనేజర్ స్థాయి ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనుండగా ఈ నోటిఫికేషన్ ద్వారా నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరనుంది. https://www.gicofindia.com/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

Also Read: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. భారీ వేతనంతో ఆర్మీలో ఉద్యోగాలు..?

ఇప్పటికే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా మార్చి 29 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది. కనీసం 60 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ పాసైన వాళ్లు ఈ ఉద్యోగాల కొరకు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. 21 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి 32,975 రూపాయలు వేతనంగా చెల్లిస్తారు.

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు రాతపరీక్ష, గ్రూప్‌ డిస్కషన్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. మొత్తం 200 మార్కులకు రాతపరీక్ష, గ్రూప్‌ డిస్కషన్, ఇంటర్వ్యూలను నిర్వహిస్తారని సమాచారం. ఉద్యోగాలకు సంబంధించి ఎటువంటి సందేహాలు వెబ్ సైట్ ద్వారా నివృత్తి చేసుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కావడంతో ఈ ఉద్యోగాలకు పోటీ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.

మొత్తం ఉద్యోగ ఖాళీలు 44 ఉండగా నోటిఫికేషన్ ద్వారా ఈ ఉద్యోగాలకు సంబంధించి మరిన్ని వివరాలను తెలుసుకోవచ్చు. ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం గరిష్ట వయసులో సడలింపులు ఉంటాయని తెలుస్తోంది.