లైఫ్ స్టైల్Jio Users: జియో యూజర్లకు షాక్

Jio Users: జియో యూజర్లకు షాక్

Jio Users: టెలికం రంగంలో సంచలనం సృష్టించిన జియో తన వ్యాపారాన్ని విస్తరించింది. ఇందులో భాగంగా వినియోగదారులను తనవైపు ఆకర్షించింది. మెల్లమెల్లగా చార్జీల భారం మోపుతోంది. రిలయన్స్ తన కస్టమర్లకు మరోమారు షాక్ ఇస్తోంది. తాజాగా డిస్నీ ప్లస్, హాట్ స్టార్ మొబైల్ సబ్ స్క్రిప్షన్ బండిల్స్ ప్లాన్లపై ఇరవై శాతం ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో వినియోగదారులపై భారం పడనుంది. ఇంతకుముందు రూ.499తో ప్రారంభమయ్యే ధర ఇకపై రూ. 601 నుంచి ప్రారంభం కానుంది. దీంతో వినియోగదారులపై రూ.100 అదనంగా భారం పెంచనుంది.

Jio Users
Jio Users

గతంలో 28 రోజులకు 3జీబీతో డిస్నీ హాట్ స్టార్ ఏడాదికి రూ. 601కి పెంచింది. దీంతో 6 జీబీ హైస్పీడ్ డేటా అదనంగా అందించేది. ఇకపై ఈ ధర 799కి పెంచడం గమనార్హం. ఇందులో డిస్నీ ప్లస్ హాట్ స్టార్ మొబైల్ సబ్ స్ర్ర్కిప్షన్ తో పాటు 56 రోజుల గడువుతో 2 జీబీ డేటా అందుబాటులోకి రానుంది. రిలయన్స్ జియో పెంచిన ప్రీపెయిడ్ ప్లాన్లు ఇప్పుడు ఖరీదుగా మారాయి. రిలయన్స్ జియో ధరలు పెంచడంతో వినియోగదారుల జేబులు గుల్ల కానున్నాయి. పెంచిన ధరలతో కస్టమర్లకు గుండెలకు దడ పుట్టిస్తున్నాయి.

రూ.185 ప్లాన్ ప్రస్తుతం రూ. 222 గా పెరిగింది. దీంతో ధరలు అమాంతం పెంచడంతో వినియోగదారులు భయపడుతున్నారు. రూ.749ల ప్లాన్ కాస్త రూ.899గా పెంచేశారు. దీంతో రూ.150 భారం పడుతోంది. ఈ ప్లాన్ 336 రోజుల వ్యాలిడిటీతో ఉంటుంది. జియో పెంచిన ధరలతో కస్టమర్లకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇన్నాళ్లు తక్కువ ధరకే అందించిన సేవలు కాస్త ఇప్పుడు పెరగడంతో ఏం చేయాలో పాలుపోవడం లేదు. రిలయన్స్ సంస్థ ఇలా ధరలు పెంచితే భవిష్యత్ లో కష్టాలే అని చెబుతున్నారు.

Jio Users
Jio Users

దేశీయ టెలికం కంపెనీ జియో ధరలు భారీగా పెంచడంతో కస్టమర్లకు షాక్ ఇచ్చింది. మూడు రీచార్జి ప్లాన్లతో ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకోవడం ఆందోళన కలిగించింది. జియో ఫోన్లు వాడే వారికి రీచార్జి ప్లాన్ల ధరలు పెంచడం గమనార్హం. మూడు స్థాయిల్లో ధరలు పెంచి తన వ్యాపారాన్ని పెంచుకోవాలని చూస్తోంది. ఇందులో భాగంగానే రిలయన్స్ జియో కంపెనీ ధరలు పెరగడంతో వినియోగదారులకు చుక్కలు కనిపిస్తున్నాయి. ఎన్ని ఫీచర్లు అందించినా ధరలు పెంచడంతో ఇక మీదట వినియోగదారుల బడ్జెట్ పెరగనుంది.

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.

Related News

Delhi Protests: అటు కాక్రోచ్ లు.. ఇటు రైతులు.. మోడీకి ఏంటీ తలనొప్పులు

Delhi Protests: ఢిల్లీ నగరం ఆందోళనలతో అట్టుడికి పోతుంది. గతంలో కేంద్రం వ్యవసాయ చట్టాలను తీసుకువచ్చింది. అప్పుడు హర్యానా, పంజాబ్ రాష్ట్రాలకు సంబంధించిన కొంతమంది రైతులు అందులో పాల్గొన్నారు. ఇదే అదునుగా ఖలీస్థానీ...

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కోడి చెరువు కబ్జాపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన

Pawan Kalyan: కొద్దిరోజుల క్రితం కొంతమంది స్వయంప్రకటిత, తెలంగాణ వాదులు, సో కాల్డ్ జర్నలిస్టులు.. యూట్యూబర్లు.. రచ్చ రచ్చ చేశారు. కోడి చెరువును జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కబ్జా చేశారని విమర్శలు...

Most Popular

Skyroot Aerospace: స్కై రూట్ మాత్రమే కాదు.. ఇంకా చాలా ఉన్నాయి.. భవిష్యత్తు మొత్తం వీటిదే..

Skyroot Aerospace: స్కై రూట్ అంతరిక్ష పరిశోధన లో సరికొత్త చరిత్రను ఆవిష్కరించింది. తక్కువ, మధ్య స్థాయి బరువున్న ఉపగ్రహాలను ప్రత్యేకమైన రాకెట్ ద్వారా అంతరిక్షంలోకి పంపించి అద్భుతం సృష్టించింది. ప్రైవేట్ రంగంలో...

Uday Ruddarraju: Chat GPTనే షేక్ చేసిన తెలుగు కుర్రాడు.. ఎంత జీతం పొందాడో తెలుసా..

Uday Ruddarraju: ప్రపంచంలోని అగ్రశ్రేణి టెక్నాలజీ కంపెనీల్లో భారతీయులు సత్తా చాటుతున్నారు. ఇప్పటికే సత్యం నాదెళ్ల, సుందర్ పిచాయ్, శంతన్ నాయాయణ్ వంటి వారు తమ నైపుణ్యంతో కీలక పదవుల్లో కొనసాగుతున్నారు. అయితే...

sunflower seeds : ఒక స్పూన్ సన్‌ఫ్లవర్ సీడ్స్ తో ఇన్ని ఆరోగ్య లాభాలా.. వీటిని ఎలా తినాలి..

sunflower seeds : ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్న కొద్దీ డ్రై ఫ్రూట్స్, విత్తనాల వినియోగం కూడా పెరుగుతోంది. దీంతో చాలా మంది రోస్ట్ ఫుడ్, ఆయిల్ ఫుడ్ కు వ్యతిరేకంగా అందుబాటులో ఉన్న...

India Smartphone Market : ‘స్మార్ట్ ఫోన్’ కు షాక్.. కొనేందుకు ముందుకు రావడం లేదు.. 10 శాతం...

India Smartphone Market : భారతదేశ స్మార్ట్‌ఫోన్ మార్కెట్ కు గడ్డు పరిస్థితులు ఎదురవుతున్నాయి. రకరకాల కారణాలతో మొబైల్స్ సేల్స్ తగ్గిపోయాయి. గడిచిన ఆరేళ్లలోనే ఎన్నడూ లేనంతగా 2026 జూన్ త్రైమాసికం (ఏప్రిల్-జూన్)...

Polymer Currency Notes : దేశంలో ఇక ప్లాస్టిక్ కరెన్సీ..! RBI భారీ అడుగు.. పాకిస్తాన్ కు...

Polymer Currency Notes : భారతదేశంలో కరెన్సీ నోట్ల వ్యవస్థలో భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) పెద్ద మార్పు తీసుకోబోతుంది. ప్రస్తుతం సాధారణ కాగితం నోట్లు చలామణిలో ఉన్నాయి. వీటి స్థానంలో మరింత...
Exit mobile version