కోవిడ్ నిబంధనలకు లోబడే ఓటింగ్.. మంత్రి హరీష్

కోవిడ్ నిబంధనలకు లోబడే ఓటింగ్ జరుగుతోందని మంత్రి హరీష్ రావు తెలిపారు. సిద్దిపేట మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా సిద్దిపేట 23వ వార్డులోని 69 బూత్ నెంబర్ లో మంత్రి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆనంతరం ఆయన మాట్లాడుతూ కోవిడ్ ను దృష్టిలో ఉంచుకుని పోలింగ్ కేంద్రాల సంఖ్య పెంచడం జరిగిందని అన్నారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని తెలిపారు.

Written By: Suresh, Updated On : April 30, 2021 2:19 pm
Follow us on

కోవిడ్ నిబంధనలకు లోబడే ఓటింగ్ జరుగుతోందని మంత్రి హరీష్ రావు తెలిపారు. సిద్దిపేట మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా సిద్దిపేట 23వ వార్డులోని 69 బూత్ నెంబర్ లో మంత్రి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆనంతరం ఆయన మాట్లాడుతూ కోవిడ్ ను దృష్టిలో ఉంచుకుని పోలింగ్ కేంద్రాల సంఖ్య పెంచడం జరిగిందని అన్నారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని తెలిపారు.