Virender Sehwag: ఇంగ్లాండ్ తో జరగనున్న ఐదు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ కు భారత్ జట్టును ప్రకటించింది. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ రిటైర్మెంట్ తర్వాత, శుభ్ మన్ గిల్ ను కెప్టెన్ గా నియమించారు. అయితే మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ జస్ప్రీత్ బుమ్రా మొదటి ఎంపికగా ఉండాలని, రిషబ్ పంత్ రెండవ ఎంపికగా ఉండాలని అన్నాడు. రిషబ్ పంత్ రెండవ ఎంపికగా ఉండాలని, శుభ్ మాన్ గిల్ కాదని ఆయన అన్నారు.
Virender Sehwag: కెప్టెన్సీ విషయంలో గిల్ కన్నా.. పంత్ బెటర్: వీరేంద్ర సెహ్వాగ్
Virender Sehwag విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ రిటైర్మెంట్ తర్వాత, శుభ్ మన్ గిల్ ను కెప్టెన్ గా నియమించారు.