తెలంగాణలో ప్రజలకు రక్షణ కల్పించేలేని సీఎం కేసీఆర్ తన పదవికి రాజీనామా చేయాలని బీజేపీ నేత విజయశాంతి అన్నారు. సింగరేణి కాలనీలో హత్యాచార బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఆమె.. ఈ ఘటన జరిగి ఇన్ని రోజులైనా కేసీఆర్ కనీసం పరామర్శించకపోవడం బాధాకరమన్నారు. ఆయనకు ఓట్లు, సీట్లు తప్ప ప్రజల కష్టాలు పట్టవని దుయ్యబట్టారు. కేటీఆర్ దత్తత తీసుకున్న కాలనీలో కనీస సౌకర్యాలు లేవని విమర్శించారు.
తెలంగాణలో ప్రజలకు రక్షణ కల్పించేలేని సీఎం కేసీఆర్ తన పదవికి రాజీనామా చేయాలని బీజేపీ నేత విజయశాంతి అన్నారు. సింగరేణి కాలనీలో హత్యాచార బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఆమె.. ఈ ఘటన జరిగి ఇన్ని రోజులైనా కేసీఆర్ కనీసం పరామర్శించకపోవడం బాధాకరమన్నారు. ఆయనకు ఓట్లు, సీట్లు తప్ప ప్రజల కష్టాలు పట్టవని దుయ్యబట్టారు. కేటీఆర్ దత్తత తీసుకున్న కాలనీలో కనీస సౌకర్యాలు లేవని విమర్శించారు.