ఉగ్రవాదుల దాడిలో అంపైర్ మృతి

ఆఫ్గనిస్తాన్ దేశంలో జరిగిన ఉగ్రవాదుల ఆత్మహుతి దాడిలో అంతర్జాతీయ క్రికెట్ అంపైర్ భీష్మిల్ల జాన్ షిన్వారి మృతి చెందాడు. స్థానిక మీడియా ప్రసార, చేసిన సమాచారం ప్రకారం నంగర్హర్ ప్రావిన్స్ లోని ఘానికిల్ జిల్లా గవర్నర్ ఇంటి వద్ద శనివారం మధ్యాహం ఉగ్రవాదులు కారు బాంబు ద్వారా ఆత్మహుతి దాడికి పాల్పడట్టు తెలిసింది. ఈ దాడిలో 15మంది మృతి చెందగా మరో 30మంది గాయాలపాలయ్యారు. షిన్వారి పలు అంతర్జాతీయ దేశీయ మ్యాచ్ లకు అంపైర్ గా వ్యవహరించారు.

Written By: NARESH, Updated On : October 4, 2020 5:26 pm
Follow us on

ఆఫ్గనిస్తాన్ దేశంలో జరిగిన ఉగ్రవాదుల ఆత్మహుతి దాడిలో అంతర్జాతీయ క్రికెట్ అంపైర్ భీష్మిల్ల జాన్ షిన్వారి మృతి చెందాడు. స్థానిక మీడియా ప్రసార, చేసిన సమాచారం ప్రకారం నంగర్హర్ ప్రావిన్స్ లోని ఘానికిల్ జిల్లా గవర్నర్ ఇంటి వద్ద శనివారం మధ్యాహం ఉగ్రవాదులు కారు బాంబు ద్వారా ఆత్మహుతి దాడికి పాల్పడట్టు తెలిసింది. ఈ దాడిలో 15మంది మృతి చెందగా మరో 30మంది గాయాలపాలయ్యారు. షిన్వారి పలు అంతర్జాతీయ దేశీయ మ్యాచ్ లకు అంపైర్ గా వ్యవహరించారు.