Vijayanagaram: పిడుగుపాటుకు ఇద్దరు యువకులు మృతి

ఏపీలోని విజయనగరం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. మామిడితోటలో సేద తీరుతున్న వారిపై పిడుగుపడి ఇద్దరు యువకులు ఘటనాస్థలంలోనే మృతిచెందారు. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. పద్మనాధం మండలం చాకలిపేట గ్రామంలో ఇవాళ సాయంత్రం ఈ ఘటన జరిగింది. వీరంతా ఓ వివాహ వేడుకకు హాజరై వస్తూ మామిడి తోటలో సేద తీరుతుండగా ఈదురుగాలలతో కురిసిన వర్షంలో పిడుగు పడింది. గాయపడిన వారిని స్థానికులు చికిత్స నిమిత్తం హుటాహుటిన సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.

Written By: Suresh, Updated On : August 13, 2021 6:51 pm
Follow us on

ఏపీలోని విజయనగరం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. మామిడితోటలో సేద తీరుతున్న వారిపై పిడుగుపడి ఇద్దరు యువకులు ఘటనాస్థలంలోనే మృతిచెందారు. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. పద్మనాధం మండలం చాకలిపేట గ్రామంలో ఇవాళ సాయంత్రం ఈ ఘటన జరిగింది. వీరంతా ఓ వివాహ వేడుకకు హాజరై వస్తూ మామిడి తోటలో సేద తీరుతుండగా ఈదురుగాలలతో కురిసిన వర్షంలో పిడుగు పడింది. గాయపడిన వారిని స్థానికులు చికిత్స నిమిత్తం హుటాహుటిన సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.