Homeఆంధ్ర బ్రేకింగ్ న్యూస్నదిలో పడి చిన్నారుల మృతి

నదిలో పడి చిన్నారుల మృతి

విజయనగరం జిల్లాలోని గజపతినగరం మండలం ఎం. వెంకటాపురంలో విషాదం చోటుచేసుకుంది. చంపావతినది కుంటలో పడి ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. దాంతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కుటుంబీకులు కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు. స్థానికుల సమాచారం మేరకు సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలను అడిగి తెలుసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ జరపుతున్నారు.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
RELATED ARTICLES

Most Popular