అప్పుల కోసం పడరాని పాట్లు పడుతున్నారు.. జీవీఎల్

ఏపీ అప్పుల ఆంధ్రప్రదేశ్ గా మారిందనే విషయం దేశం మొత్తం తెలిసిందని భాజపా ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు. కొత్త అప్పుల కోసం రాష్ట్ర ప్రభుత్వం రోజూ ప్రయత్నాలు చేసే పరిస్థితి ఉందని చెప్పారు. దిల్లోలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏపీకి చెందిన పలు అంశాలపై కేంద్ర ఆర్థిక మంత్రి దృష్టికి తీసుకెళ్తానన్నారు. ఏపీలో అప్పులకోసమే ఏపీ స్టేట్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేసినట్టుందని అది రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘించేలా ఉందన్నారు.

Written By: Suresh, Updated On : July 25, 2021 2:02 pm
Follow us on

ఏపీ అప్పుల ఆంధ్రప్రదేశ్ గా మారిందనే విషయం దేశం మొత్తం తెలిసిందని భాజపా ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు. కొత్త అప్పుల కోసం రాష్ట్ర ప్రభుత్వం రోజూ ప్రయత్నాలు చేసే పరిస్థితి ఉందని చెప్పారు. దిల్లోలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏపీకి చెందిన పలు అంశాలపై కేంద్ర ఆర్థిక మంత్రి దృష్టికి తీసుకెళ్తానన్నారు. ఏపీలో అప్పులకోసమే ఏపీ స్టేట్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేసినట్టుందని అది రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘించేలా ఉందన్నారు.