శ్రీకాకుళం జిల్లాలోని కొత్తూరు మండలం పొనుటూరులో విషాదం చోటు చేసుకుంది. అడవి పందుల కోసం వేసిన విద్యుత్ వైర్లు తగిలి ఇద్దరు యువకులు మృతి చెందారు. మృతులు కొత్తగూడకు చెందిన ఆకాష్, విలియంగా గుర్తించారు. విషయం తెలిసిన పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు.