కర్నూలులో విషాదం.. కరోనాతో తల్లి, కొడుకు మృతి

కరోనా ఎంతో మంది జీవితాల్లో విషాదాన్ని నింపుతోంది. కుటుంబాలనే వేరు చేస్తోంది. తాజాగా కర్నూలు జిల్లాలో తల్లి, కొడుకు కరోనాతో మృతి  చెందారు. వారం క్రితం కరోనా లక్షణాలు ఉండంటంతో ఇద్దరూ పరీక్షలు చేయించుకున్నారు. ఫలితాల్లో కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో వారికి తిరుపతిలోని ఓ ఆస్పత్రిలో చికిత్స అందించారు. అయితే చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున కొడుకు నరసింహన్ (65) తల్లి సరోజమ్మ (85) చనిపోయారు.

Written By: Suresh, Updated On : April 25, 2021 8:37 am
Follow us on

కరోనా ఎంతో మంది జీవితాల్లో విషాదాన్ని నింపుతోంది. కుటుంబాలనే వేరు చేస్తోంది. తాజాగా కర్నూలు జిల్లాలో తల్లి, కొడుకు కరోనాతో మృతి  చెందారు. వారం క్రితం కరోనా లక్షణాలు ఉండంటంతో ఇద్దరూ పరీక్షలు చేయించుకున్నారు. ఫలితాల్లో కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో వారికి తిరుపతిలోని ఓ ఆస్పత్రిలో చికిత్స అందించారు. అయితే చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున కొడుకు నరసింహన్ (65) తల్లి సరోజమ్మ (85) చనిపోయారు.