Tollywood Drugs Case: ముగిసిన రకుల్ ప్రీత్ సింగ్ ఈడీ విచారణ

తెలుగు సినీ పరిశ్రమలో కలకలం రేపిన మాదకద్రవ్యాల కేసులో ఈడీ విచారణ వేగవంతం చేసింది. శుక్రవారం ఉదయం నుంచి దాదాపు 6 గంటల పాటు ప్రముఖ నటి రకుల్ ప్రీత్ సింగ్ ను ఈడీ అధికారులు ప్రశ్నించారు. రకుల్ బ్యాంకు ఖాతాలను పరిశీలించిన అధికారులు లావాదేవీలపై ప్రశ్నించినట్లు సమాచారం. డ్రగ్స్ కేసులో ప్రధాన నిందితుడు కెల్విన్ ఇచ్చిన సమాచారం ఆధారంగా ఈడీ దర్యాప్తు కొనసాగుతోంది.

Written By: Suresh, Updated On : September 3, 2021 5:03 pm
Follow us on

తెలుగు సినీ పరిశ్రమలో కలకలం రేపిన మాదకద్రవ్యాల కేసులో ఈడీ విచారణ వేగవంతం చేసింది. శుక్రవారం ఉదయం నుంచి దాదాపు 6 గంటల పాటు ప్రముఖ నటి రకుల్ ప్రీత్ సింగ్ ను ఈడీ అధికారులు ప్రశ్నించారు. రకుల్ బ్యాంకు ఖాతాలను పరిశీలించిన అధికారులు లావాదేవీలపై ప్రశ్నించినట్లు సమాచారం. డ్రగ్స్ కేసులో ప్రధాన నిందితుడు కెల్విన్ ఇచ్చిన సమాచారం ఆధారంగా ఈడీ దర్యాప్తు కొనసాగుతోంది.