Raja singh: రాష్ట్ర ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ చేస్తోంది.. రాజాసింగ్

రాష్ట్ర ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడుతోందని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆరోపించారు. ఎమ్మెల్యేలు, మంత్రులందరి ఫోన్ కాల్స్ తో పాటు వాట్సాప్ ను ట్యాపింగ్ చేస్తోందని అన్నారు. మంత్రి హరీశ్ రావు వాట్సాప్ చాటింగ్ కూడా ట్యాపింగ్ కు గురైందని ఆ విషయం ఆయనకు కూడా తెలుసని చెప్పారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన రాజాసింగ్.. బండి సంజయ్ పాదయాత్రతో మిగతా పార్టీల్లో భయం పట్టుకుందని తెలిపారు.

Written By: Suresh, Updated On : September 7, 2021 9:46 am
Follow us on

రాష్ట్ర ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడుతోందని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆరోపించారు. ఎమ్మెల్యేలు, మంత్రులందరి ఫోన్ కాల్స్ తో పాటు వాట్సాప్ ను ట్యాపింగ్ చేస్తోందని అన్నారు. మంత్రి హరీశ్ రావు వాట్సాప్ చాటింగ్ కూడా ట్యాపింగ్ కు గురైందని ఆ విషయం ఆయనకు కూడా తెలుసని చెప్పారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన రాజాసింగ్.. బండి సంజయ్ పాదయాత్రతో మిగతా పార్టీల్లో భయం పట్టుకుందని తెలిపారు.