Site icon OkTelugu

మరో ఘాతుకానికి పాల్పడ్డ మావోయిస్టులు

దంతేవాడ జిల్లాలో మావోయిస్టులు మరో ఘాతుకానికి పాల్పడ్డారు భాన్సీ బచేలి మార్గంలో విశాఖ వెళ్తున్న రైలును మావోయిస్టులు నిలిపివేశారు. రైలు నుంచి ప్రయాణికులను దింపి పట్టాలను మావోయిస్టులు తొలగించారు. ఆనంతరం ఇంజిన్, రెండు బోగీలను మావోలు పడేశారు. దీంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. ఈ నెల 26 న మావోయిస్టులు భారత్ బంద్ ను జయప్రదం చేయాలని మావోయిస్టులు పిలుపునిచ్చారు.

Exit mobile version