భారత హాకీ జట్టు ఘన విజయం

ఒలింపిక్స్ లో భారత పురుషుల హాకీ జట్టు దూసుకుపోతుంది. పూల్-ఏ మూడో మ్యాచ్ లో 3-0 తేడాతో స్పెయిన్ పై ఘన విజయం సాధించింది. మ్యాచ్ ఆరంభం నుంచి భారత్ ఆధిపత్యం ప్రదర్శించింది. తొలి క్వార్టర్ లోనే అద్భుత ప్రదర్శనతో రెండు గోల్స్ చేసి మ్యాచ్ ను తన చేతుల్లోకి తీసుకుంది. నాలుగో క్వార్టర్ లో మూడో గోల్ చేసి విజయాన్ని అందుకుంది. రూపిందర్ పాల్ రెండు గోల్స్ చేశాడు. 14వ నిమిషంలో సిమ్రన్ జిత్ సింగ్ […]

Written By: Suresh, Updated On : July 27, 2021 9:46 am
Follow us on

ఒలింపిక్స్ లో భారత పురుషుల హాకీ జట్టు దూసుకుపోతుంది. పూల్-ఏ మూడో మ్యాచ్ లో 3-0 తేడాతో స్పెయిన్ పై ఘన విజయం సాధించింది. మ్యాచ్ ఆరంభం నుంచి భారత్ ఆధిపత్యం ప్రదర్శించింది. తొలి క్వార్టర్ లోనే అద్భుత ప్రదర్శనతో రెండు గోల్స్ చేసి మ్యాచ్ ను తన చేతుల్లోకి తీసుకుంది. నాలుగో క్వార్టర్ లో మూడో గోల్ చేసి విజయాన్ని అందుకుంది. రూపిందర్ పాల్ రెండు గోల్స్ చేశాడు. 14వ నిమిషంలో సిమ్రన్ జిత్ సింగ్ మరో గోల్ చేశాడు.