బెడ్ దొరకక ప్రముఖ గాయకుడు కరోనాతో మృతి

ప్రముఖ హిందుస్థానీ గాయకుడు రాజన్ మిశ్రా (70) ఆదివాకం కరోనాతో కన్నుమూశారు. సోదరుడు సజన్ మిశ్రాతో కలిసి రాజన్ ఖయాల్ గాయకీ శైలికి విశేష ప్రాచుర్యం కల్పించారు. కాగా మూడు రోజులుగా సెయింట్ స్టీఫెన్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రాజన్ పరిస్థితి ఆదివారం సాయంత్రం విషమించింది. అయితే వెంటిలేటర్ బెడ్ కోసం వెతకగా ఫలితం లేకుండా పోయింది. దీంతో శ్రేయోభిలాషులు మిత్రుల సోషల్ మీడియా ద్వారా  సాయం కోరారు.

Written By: Suresh, Updated On : April 26, 2021 12:55 pm
Follow us on

ప్రముఖ హిందుస్థానీ గాయకుడు రాజన్ మిశ్రా (70) ఆదివాకం కరోనాతో కన్నుమూశారు. సోదరుడు సజన్ మిశ్రాతో కలిసి రాజన్ ఖయాల్ గాయకీ శైలికి విశేష ప్రాచుర్యం కల్పించారు. కాగా మూడు రోజులుగా సెయింట్ స్టీఫెన్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రాజన్ పరిస్థితి ఆదివారం సాయంత్రం విషమించింది. అయితే వెంటిలేటర్ బెడ్ కోసం వెతకగా ఫలితం లేకుండా పోయింది. దీంతో శ్రేయోభిలాషులు మిత్రుల సోషల్ మీడియా ద్వారా  సాయం కోరారు.