ఆలయం మూసివేత.. గుడి ముందే 50 వివాహాలు

తమిళనాడులో గుడి ముందు రోడ్డు పైనే పెళ్లిళ్లు జరిగాయి కడలూరు జిల్లాలోని తిరువంతిపురం దేవనాథస్వామి ఆలయాన్ని చిన్న తిరుపతిగా పిలుస్తారు. ప్రత్యేక రోజుల్లో ఇక్కడ వందకుపైగా వివాహాలు జరుగుతుంటాయి. కరోనా రెండో దశ కారణంగా దేవాలయాల్లో వివాహాలు సహా ఇతర వేడుకలపై తమిళనాడు ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ఈ నెల 24 న మంచి ముహూర్తం కావడంతో దేవనాథస్వామి ఆలయం మూసివేనినప్పటికి గడి ముందు రోడ్డు పైనే వివాహాలు జరిగాయి.

Written By: Suresh, Updated On : April 27, 2021 3:34 pm
Follow us on

తమిళనాడులో గుడి ముందు రోడ్డు పైనే పెళ్లిళ్లు జరిగాయి కడలూరు జిల్లాలోని తిరువంతిపురం దేవనాథస్వామి ఆలయాన్ని చిన్న తిరుపతిగా పిలుస్తారు. ప్రత్యేక రోజుల్లో ఇక్కడ వందకుపైగా వివాహాలు జరుగుతుంటాయి. కరోనా రెండో దశ కారణంగా దేవాలయాల్లో వివాహాలు సహా ఇతర వేడుకలపై తమిళనాడు ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ఈ నెల 24 న మంచి ముహూర్తం కావడంతో దేవనాథస్వామి ఆలయం మూసివేనినప్పటికి గడి ముందు రోడ్డు పైనే వివాహాలు జరిగాయి.