ఆక్సిజన్ సరఫరా కోసం తెలంగాణ ప్రభుత్వం యుద్ధ విమానాలను అనుమతిస్తొోంది. ఆక్సిజన్ ట్యాంకర్ల తో కూడిన యుద్ధ విమానాలు బేగం పేట ఎయిర్ పో్ర్టు నుంచి ఒడిశా రాజధాని భువనేశ్వర్ కు బయల్దేరి వెళ్లాయి. భువనేశ్వర్ నుంచి విమానాల ద్వారా 14.5 మెట్రిక్ టన్నుల ఆక్సికజన్ రాష్ట్రానికి రానుంది. దీనికోసం 8 ఖాళీ ట్యాంకులను హైదరాబాద్ నుంచి విమానాల్లో తీసుకెళ్తున్నారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్, సీఎస్ సోమేష్ కుమార్ బేగం పేట విమానాశ్రయంలో […]
ఆక్సిజన్ సరఫరా కోసం తెలంగాణ ప్రభుత్వం యుద్ధ విమానాలను అనుమతిస్తొోంది. ఆక్సిజన్ ట్యాంకర్ల తో కూడిన యుద్ధ విమానాలు బేగం పేట ఎయిర్ పో్ర్టు నుంచి ఒడిశా రాజధాని భువనేశ్వర్ కు బయల్దేరి వెళ్లాయి. భువనేశ్వర్ నుంచి విమానాల ద్వారా 14.5 మెట్రిక్ టన్నుల ఆక్సికజన్ రాష్ట్రానికి రానుంది. దీనికోసం 8 ఖాళీ ట్యాంకులను హైదరాబాద్ నుంచి విమానాల్లో తీసుకెళ్తున్నారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్, సీఎస్ సోమేష్ కుమార్ బేగం పేట విమానాశ్రయంలో ప్రక్రియను పరిశీలించారు.