Srikalahasti BC Girls Hostel: ఏపీలో ప్రభుత్వ గురుకుల వసతి గృహాలు అద్వానంగా మారాయి. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని బీసీ బాలికల వసతి గృహంలో ఉదయం టిఫిన్ ఉప్మా తిని విద్యార్ధినులు తీవ్ర అస్వస్థతకు గురైయ్యారు. ఉప్మాలో జెర్రి కనిపించడంతో తీవ్ర అస్వస్థతకు గురైయ్యారు విద్యార్ధినులు. టిఫిన్ తిని అస్వస్థతకు గురైన ముగ్గురు విద్యార్థినులను శ్రీకాళహస్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దీని పై మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూధన్ రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు.
మొన్న బొద్దింక.. నేడు జెర్రి
ఏపీలో అద్వానంగా మారిన ప్రభుత్వ గురుకుల వసతి గృహాలు
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని బీసీ బాలికల వసతి గృహంలో ఉదయం టిఫిన్ ఉప్మా తిని తీవ్ర అస్వస్థతకు గురైన విద్యార్ధినులు
ఉప్మాలో జెర్రి కనిపించడంతో తీవ్ర అస్వస్థతకు గురైన విద్యార్ధినులు
టిఫిన్… https://t.co/LvZovpcsG9 pic.twitter.com/zMaO9XB6w9
— Telugu Scribe (@TeluguScribe) July 3, 2025