ఎస్సీల అభివృద్ధికి దశల వారీ కార్యాచరణ.. కేసీఆర్
ఎస్సీ సాధికారతపై సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతిభవన్ లో అఖిలపక్ష సమావేశం ప్రారంభమైంది. ఎస్సీ ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నేతలతో కేసీఆర్ సమావేశమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయనున్న సీఎం దళిత సాధికారత పథకం విధివిధానాలపై ఈ భేటీలో చర్చిస్తున్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ ఎస్సీల అభివృద్ధి కోసం దశలవారీ కార్యాచరణ సిద్ధం చేస్తు్నట్లు చెప్పారు. ఎస్సీల్లో ఆత్మస్థైర్యం నింపేందుకు ఏం చేయాలో సూచించాలని కోరారు.
Written By:
, Updated On : June 27, 2021 / 02:15 PM IST

ఎస్సీ సాధికారతపై సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతిభవన్ లో అఖిలపక్ష సమావేశం ప్రారంభమైంది. ఎస్సీ ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నేతలతో కేసీఆర్ సమావేశమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయనున్న సీఎం దళిత సాధికారత పథకం విధివిధానాలపై ఈ భేటీలో చర్చిస్తున్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ ఎస్సీల అభివృద్ధి కోసం దశలవారీ కార్యాచరణ సిద్ధం చేస్తు్నట్లు చెప్పారు. ఎస్సీల్లో ఆత్మస్థైర్యం నింపేందుకు ఏం చేయాలో సూచించాలని కోరారు.