కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు
రైతన్నలకు చల్లని కబురు వచ్చేసింది. నైరుతి రుతుపవనాలు నేడు దేశంలోకి ప్రవేశించాయి. ఈ మేరకు రుతువపనాలు కేరళ దక్షిణ ప్రాంతాన్ని తాకినట్లు భారత వాతావరణ శాఖ బుధవారం వెల్లడించింది. ఈ రుతుపవనాల ఆగమనంతో దేశంలో వర్షాకాలం మొదలైనట్లు అవుతుంది. ఈ ఏడాది జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో దేశవ్యాప్తంగా సాధారణ, సాధారకం కంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతుందని ఐఎండీ అంచనా వేసింది.
Written By:
, Updated On : June 3, 2021 / 01:33 PM IST

రైతన్నలకు చల్లని కబురు వచ్చేసింది. నైరుతి రుతుపవనాలు నేడు దేశంలోకి ప్రవేశించాయి. ఈ మేరకు రుతువపనాలు కేరళ దక్షిణ ప్రాంతాన్ని తాకినట్లు భారత వాతావరణ శాఖ బుధవారం వెల్లడించింది. ఈ రుతుపవనాల ఆగమనంతో దేశంలో వర్షాకాలం మొదలైనట్లు అవుతుంది. ఈ ఏడాది జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో దేశవ్యాప్తంగా సాధారణ, సాధారకం కంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతుందని ఐఎండీ అంచనా వేసింది.