రేపు కాంగ్రెస్ ఎంపీలతో సోనియాగాంధీ సమావేశం

కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీ రేపు తమ పార్టీ లోక్ సభ సభ్యులతో మావేశం కానున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరుగునున్న ఈ సమావేశంలో ప్రస్తుతం దేశంలో కొనసాగుతున్న కరోనా మహమ్మారి పరిస్థితి పై చర్చించనున్నారు. దేశంలో కరోనా మమమ్మారి విస్తరిస్తున్న తీరు, ఆ మహమ్మారి కట్టడికి కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, వైఫల్యాలు, ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ పార్టీ అనుసరించాల్సిన వైఖరి, స్పందించాల్సిన తీరు తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చ జరిగే అవకాశం […]

Written By: Suresh, Updated On : May 6, 2021 12:39 pm
Follow us on

కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీ రేపు తమ పార్టీ లోక్ సభ సభ్యులతో మావేశం కానున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరుగునున్న ఈ సమావేశంలో ప్రస్తుతం దేశంలో కొనసాగుతున్న కరోనా మహమ్మారి పరిస్థితి పై చర్చించనున్నారు. దేశంలో కరోనా మమమ్మారి విస్తరిస్తున్న తీరు, ఆ మహమ్మారి కట్టడికి కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, వైఫల్యాలు, ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ పార్టీ అనుసరించాల్సిన వైఖరి, స్పందించాల్సిన తీరు తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చ జరిగే అవకాశం ఉన్నదని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.