Corona: దేశంలో కాస్త తగ్గిన కరోనా కేసులు

దేశంలో కరోనా కేసులు కాస్త తగ్గాయి. గడిచిన 24 గంటల్లో 15,92,135 కరోనా టెస్టులు చేస్తే 33,376 మందికి పాజిటివ్ వచ్చినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. కరోనాతో 308 మంది చనిపోయారు. మొత్తం కేసులు 3,32,08,330 కు చేరాయి. దేశంలో ప్రస్తుతం 3,91,516 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 117 మరణాలు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 73,05 కోట్ల టీకా డోసులు ఇచ్చారు.

Written By: Suresh, Updated On : September 11, 2021 11:37 am

Haryana, June 26 (ANI): A health worker collects a nasal sample for Covid-19 Ag rapid antigen testing at Chakkarpur Community Centre, near DLF Phase 4, in Gurugram on Friday. (ANI Photo)

Follow us on

దేశంలో కరోనా కేసులు కాస్త తగ్గాయి. గడిచిన 24 గంటల్లో 15,92,135 కరోనా టెస్టులు చేస్తే 33,376 మందికి పాజిటివ్ వచ్చినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. కరోనాతో 308 మంది చనిపోయారు. మొత్తం కేసులు 3,32,08,330 కు చేరాయి. దేశంలో ప్రస్తుతం 3,91,516 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 117 మరణాలు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 73,05 కోట్ల టీకా డోసులు ఇచ్చారు.