పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ బాధ్యతలు చేపట్టిన సిద్ధూ
పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ గా ఎమ్మెల్యే నవజ్యోత్ సింగ్ సిద్దూ శుక్రవారం పదవీ బాధ్యతలు చేపట్టారు. పంజాబ్ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ తో రాజీ ఫార్ములా ప్రకారం రాష్ట్ర పీసీసీ చీఫ్ గా సిద్ధూ బాధ్యతలు స్వీకరించగా ఈ కార్యక్రమానికి తనకు మద్దతిచ్చే ఎమ్మెల్యేలతో కలిసి కెప్టెన్ సింగ్ హాజరయ్యారు. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాష్ట్ర కాంగ్రెస్ లో విభేదాల పర్వానికి తెరదించాలన్న హైకమాండ్ ప్రయత్నాలు ఫలించాయి.
Written By:
, Updated On : July 23, 2021 / 12:49 PM IST

పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ గా ఎమ్మెల్యే నవజ్యోత్ సింగ్ సిద్దూ శుక్రవారం పదవీ బాధ్యతలు చేపట్టారు. పంజాబ్ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ తో రాజీ ఫార్ములా ప్రకారం రాష్ట్ర పీసీసీ చీఫ్ గా సిద్ధూ బాధ్యతలు స్వీకరించగా ఈ కార్యక్రమానికి తనకు మద్దతిచ్చే ఎమ్మెల్యేలతో కలిసి కెప్టెన్ సింగ్ హాజరయ్యారు. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాష్ట్ర కాంగ్రెస్ లో విభేదాల పర్వానికి తెరదించాలన్న హైకమాండ్ ప్రయత్నాలు ఫలించాయి.