ప్రధాని మోదీతో శరద్ పవార్ భేటీ

ఎన్సీపీ నేత, ఎంపీ శరద్ పవార్ ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. ప్రధాని నివాసంలో సుమారు 50నిమిషాల పాటు వారిద్దరి మధ్య భేటీ జరిగినట్లు తెలుస్తోంది. శరద్ పవార్, మోదీ మాట్లాడుకుంటున్న ఫోటోను ప్రధానమంత్రి కార్యాలయం తన ట్విట్టర్ లో పోస్టు చేసింది. వర్షాకాల సమావేశాలు 19వ తేదీ నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ ఇద్దరి భేటీ ప్రాధాన్యత సంచరించుకున్నది. మరో వైపు రాష్ట్రపతి పదవి కోసం శరద్ పవార్ పోటీలో ఉన్నట్లు ఇటీవల […]

Written By: Suresh, Updated On : July 17, 2021 2:16 pm
Follow us on

ఎన్సీపీ నేత, ఎంపీ శరద్ పవార్ ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. ప్రధాని నివాసంలో సుమారు 50నిమిషాల పాటు వారిద్దరి మధ్య భేటీ జరిగినట్లు తెలుస్తోంది. శరద్ పవార్, మోదీ మాట్లాడుకుంటున్న ఫోటోను ప్రధానమంత్రి కార్యాలయం తన ట్విట్టర్ లో పోస్టు చేసింది. వర్షాకాల సమావేశాలు 19వ తేదీ నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ ఇద్దరి భేటీ ప్రాధాన్యత సంచరించుకున్నది. మరో వైపు రాష్ట్రపతి పదవి కోసం శరద్ పవార్ పోటీలో ఉన్నట్లు ఇటీవల వార్తలు వ్యాపించిన విషయం తెలిసిందే.