హర్యానాలో హత్రాస్ తరహా ఘటన

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన సంఘటన మరవకముందే హర్యానా రాష్ట్రంలోని గురుగ్రామ్ లో మరో సంఘటన జరిగింది. ఢిల్లీకి చెందిన 25 ఏళ్ల యువతిపై నలుగురు వ్యక్తులు కలిసి సామూహిక అత్యాచారం చేసారు. పోలీసులు ఇచ్చిన సమాచారం ప్రకారం… ఢిల్లీకి చెందిన యువతి శనివారం రాత్రి గురుగ్రామ్‌లోని సికందర్‌పుర్‌ మెట్రోస్టేషన్‌ వద్ద రైలు కోసం ఎదురుచూస్తుండగా ఒక యువకుడు వచ్చి రైళ్లు ఈ సమయంలో రావని నమ్మబలికి యువతిని ప్లాన్ ప్రకారం అనుకున్న ప్రదేశానికి తీసుకొని వెళ్లి అత్యాచారం […]

Written By: NARESH, Updated On : October 5, 2020 4:18 pm
Follow us on

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన సంఘటన మరవకముందే హర్యానా రాష్ట్రంలోని గురుగ్రామ్ లో మరో సంఘటన జరిగింది. ఢిల్లీకి చెందిన 25 ఏళ్ల యువతిపై నలుగురు వ్యక్తులు కలిసి సామూహిక అత్యాచారం చేసారు. పోలీసులు ఇచ్చిన సమాచారం ప్రకారం… ఢిల్లీకి చెందిన యువతి శనివారం రాత్రి గురుగ్రామ్‌లోని సికందర్‌పుర్‌ మెట్రోస్టేషన్‌ వద్ద రైలు కోసం ఎదురుచూస్తుండగా ఒక యువకుడు వచ్చి రైళ్లు ఈ సమయంలో రావని నమ్మబలికి యువతిని ప్లాన్ ప్రకారం అనుకున్న ప్రదేశానికి తీసుకొని వెళ్లి అత్యాచారం చేసారు.