మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

జిల్లాలోని మాసాయిపేట మండలం రామంతపూర్ దగ్గర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బైక్ ను గుర్తుతెలియని వాహనం ఢీకొన్న ప్రమాదంలో దంపతులు మృతి చెందారు. స్థానికులు సమాచారం మేరకు సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు.

Written By: Suresh, Updated On : June 21, 2021 6:59 pm
Follow us on

జిల్లాలోని మాసాయిపేట మండలం రామంతపూర్ దగ్గర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బైక్ ను గుర్తుతెలియని వాహనం ఢీకొన్న ప్రమాదంలో దంపతులు మృతి చెందారు. స్థానికులు సమాచారం మేరకు సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు.