అంతర్వేదిలో పోటెత్తిన సముద్రం

తూర్పు గోదావరి జిల్లి సఖినేటిపల్లి మండలం అంతర్వేదిలో సముద్రం పోటెత్తింది. సముద్ర  కెరటాలు తీరాన్ని దాటుకుని ముందుకు వస్తున్నాయి. సుమారు 25 మీటర్ల మేర ముదుకు చొచ్చుకుని వస్తున్న సముద్రం అలలు. కెరటాల తాకిడికి కొండా జాస్ బాబుకి చెందిన 9 గదుల రెసిడెన్షియల్ భవనం ధ్వంసం అయ్యింది. ఆస్తి నష్టం సుమారు 70 లక్షల మేర ఉంటుందని యజమాని తెలిపారు. ఇరవై సంవత్సరాలకు ఒకసారి మాత్రమే ఇలా సముద్రం ముందుకొస్తుందని స్థానికులు తెలిపారు.

Written By: Suresh, Updated On : August 10, 2021 4:58 pm
Follow us on

తూర్పు గోదావరి జిల్లి సఖినేటిపల్లి మండలం అంతర్వేదిలో సముద్రం పోటెత్తింది. సముద్ర  కెరటాలు తీరాన్ని దాటుకుని ముందుకు వస్తున్నాయి. సుమారు 25 మీటర్ల మేర ముదుకు చొచ్చుకుని వస్తున్న సముద్రం అలలు. కెరటాల తాకిడికి కొండా జాస్ బాబుకి చెందిన 9 గదుల రెసిడెన్షియల్ భవనం ధ్వంసం అయ్యింది. ఆస్తి నష్టం సుమారు 70 లక్షల మేర ఉంటుందని యజమాని తెలిపారు. ఇరవై సంవత్సరాలకు ఒకసారి మాత్రమే ఇలా సముద్రం ముందుకొస్తుందని స్థానికులు తెలిపారు.