https://oktelugu.com/

నేడు రాష్ట్రపతితో రాజ్యసభసభ్యుల భేటి

కేంద్ర ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లును వ్యతిరేకించిన రాజ్యసభ సభ్యులు సస్పెండ్‌ అయిన విషయం తెలిసింది. అయితే బుధవారం సాయంత్రం వీరు రాష్ట్రపతి రాంనాథ్‌ కోవింద్‌ని కలువనున్నారు. వ్యవసాయ బిల్లుతో రైతులకు నష్టమే కానీ, లాభం లేదంటూ రాజ్యసభలో ఆందోళన చేసిన 8 మంది సభ్యులను డిప్యూటీ చైర్మన్‌ హరివంశ్‌ నారాయణణ్‌ సోమవారం సస్పెండ్‌ చేశారు. మంగళవారం సస్పెండయిన సభ్యులు పలు రకాలు నిరసనలు తెలియచేశారు. అయితే బుధవారం కాంగ్రెస్‌ నేత గులాంనబీ చాంబర్‌లో భేటీ అయ్యారు. ఈ […]

Written By: , Updated On : September 23, 2020 / 01:17 PM IST
rajyasabha

rajyasabha

Follow us on

rajyasabha

కేంద్ర ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లును వ్యతిరేకించిన రాజ్యసభ సభ్యులు సస్పెండ్‌ అయిన విషయం తెలిసింది. అయితే బుధవారం సాయంత్రం వీరు రాష్ట్రపతి రాంనాథ్‌ కోవింద్‌ని కలువనున్నారు. వ్యవసాయ బిల్లుతో రైతులకు నష్టమే కానీ, లాభం లేదంటూ రాజ్యసభలో ఆందోళన చేసిన 8 మంది సభ్యులను డిప్యూటీ చైర్మన్‌ హరివంశ్‌ నారాయణణ్‌ సోమవారం సస్పెండ్‌ చేశారు. మంగళవారం సస్పెండయిన సభ్యులు పలు రకాలు నిరసనలు తెలియచేశారు. అయితే బుధవారం కాంగ్రెస్‌ నేత గులాంనబీ చాంబర్‌లో భేటీ అయ్యారు. ఈ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం తెలుపవద్దని కోరేందుకు భేటీ కానున్నట్లు తెలుస్తోంది.

Also Read: కర్ణాటక డిప్యూటీ సీఎంకు కరోనా