Homeజాతీయం - అంతర్జాతీయంబెంగాల్ హింసపై ప్రధాని ఆందోళన.. గవర్నర్ కు ఫోన్

బెంగాల్ హింసపై ప్రధాని ఆందోళన.. గవర్నర్ కు ఫోన్

పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాల తర్వాత జరిగిన హింసపై ఆందోళన వ్యక్తం చేసిన ప్రధాని మోదీ ఆ రాష్ట్ర గవర్నర్ జగ్ దీప్ ధన్ కర్ కు ఫోన్ చేశారు. ఈ విషయాన్ని గవర్నర్ ట్విటర్ ద్వారా వెల్లడించారు. రాష్ట్రంలో దిగజారుతున్న శాంతి భద్రతలపై ప్రధాని తీవ్ర ఆవేదన వ్యక్తం చేసినట్లు గవర్నర్ జగ్ దీప్ ఆ ట్వీట్ లో తెలిపారు. ఎన్నికల్లో బంపర్ మెజార్టీలో తృణమూల్ కాంగ్రెస్ గెలిచిన తర్వాత బెంగాల్ హింస చెలరేగింది. ఈ హింసలో మొత్తం 12 మంది ప్రాణాలు కోల్పోయారు.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
Exit mobile version