Bandi Sanjay: ప్రజా సంగ్రామ యాత్రతో రాజకీయ మార్పు.. బండి సంజయ్

తెలంగాణ రాష్ట్ర ప్రజల్లో విశ్వాసం, ఆత్మస్థైర్యం కల్పించేందుకే ప్రజా సంగ్రామ యాత్ర చేపడుతున్నట్లు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. రాష్ట్రంలో రాజకీయ మార్పునకు ఈ యాత్ర వేదిక కానుందని చెప్పారు. చార్మానార్ సమీపంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో బండి సంజయ్ మాట్లాడారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, డీకే అరుణ, లక్ష్మణ్, విజయశాంతి తదితరులు ఈ సభలో పాల్గొన్నారు.  

Written By: Suresh, Updated On : August 28, 2021 2:06 pm
Follow us on

తెలంగాణ రాష్ట్ర ప్రజల్లో విశ్వాసం, ఆత్మస్థైర్యం కల్పించేందుకే ప్రజా సంగ్రామ యాత్ర చేపడుతున్నట్లు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. రాష్ట్రంలో రాజకీయ మార్పునకు ఈ యాత్ర వేదిక కానుందని చెప్పారు. చార్మానార్ సమీపంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో బండి సంజయ్ మాట్లాడారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, డీకే అరుణ, లక్ష్మణ్, విజయశాంతి తదితరులు ఈ సభలో పాల్గొన్నారు.