కరోనా సంక్షోభం కారణంగా ముస్లింల పవిత్ర క్షేత్రం అయినా మక్కా యాత్ర పై ఆ దేశ ప్రభ్యత్వం ఆంక్షలు విధించిన సంగతి అందరికి తెలిసిందే. అయితే అక్టోబర్ 4నుండి ఈ ఆంక్షలను సడలిస్తూ రోజుకు 6వేల సౌదీ యాత్రికులను అనుమతించనున్నట్లు ఆ దేశ ప్రభుత్వం ప్రకటించింది. నవంబర్ 1నుండి విదేశీ యాంత్రికులను అనుమతించనున్నట్లు వెల్లడించింది. ఉమ్రా యాత్ర చేపట్టడానికి ముందే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని వివరించింది. ALso Read: రైతులకు మోదీ శుభవార్త.. మరో 5 వేలు […]
Written By:
NARESH, Updated On : September 24, 2020 10:10 am
makka
Follow us on
కరోనా సంక్షోభం కారణంగా ముస్లింల పవిత్ర క్షేత్రం అయినా మక్కా యాత్ర పై ఆ దేశ ప్రభ్యత్వం ఆంక్షలు విధించిన సంగతి అందరికి తెలిసిందే. అయితే అక్టోబర్ 4నుండి ఈ ఆంక్షలను సడలిస్తూ రోజుకు 6వేల సౌదీ యాత్రికులను అనుమతించనున్నట్లు ఆ దేశ ప్రభుత్వం ప్రకటించింది. నవంబర్ 1నుండి విదేశీ యాంత్రికులను అనుమతించనున్నట్లు వెల్లడించింది. ఉమ్రా యాత్ర చేపట్టడానికి ముందే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని వివరించింది.