Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణకు టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ హాజరయ్యారు. ఈ కేసులో సాక్షిగా ఆయన తన వాంగ్మూలం ఇవ్వనున్నారు. 2023 నవంబరులో శాసనసభ ఎన్నికల సమయంలో పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఉన్నందున అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం తన ఫోన్ ను ట్యాప్ చేసిందని గతంలో మహేశ కుమార్ గౌడ్ ఆరోపించారు. ఈ నేపథ్యంలో పోలీసుల సూచన మేరకు జూబ్లీహిల్స్ పీఎస్ లో విచారణకు ఆయన హాజరయ్యారు.
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో టీపీసీసీ చీఫ్.. ఊహించని ట్విస్ట్
Phone Tapping Case 2023 నవంబరులో శాసనసభ ఎన్నికల సమయంలో పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఉన్నందున అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం తన ఫోన్ ను ట్యాప్ చేసిందని గతంలో మహేశ కుమార్ గౌడ్ ఆరోపించారు.