Pawan Kalyan controversy : పవన్ కళ్యాణ్ పై ఆ విషం కక్కడం ఆగలేదు. దాన్ని అడ్డం పెట్టుకొని పవన్ పై విషం కక్కుతూ తెలంగాణ సెంటిమెంట్ ను రాజేస్తూ తమ ఉనికిని కాపాడుకోవడానికి రాజకీయ పార్టీలు, వ్యక్తులు, మేధావులు ఇంకా ప్రయత్నం చేస్తున్నారు. నిన్న సీపీఐ ఒక రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి జస్టిస్ సుదర్శన్ రెడ్డి, కోదండరాం, నాగేశ్వర్, ఆంధ్రజ్యోతి కే శ్రీనివాస్, సీపీఐ , కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.
ప్రొఫెసర్ నాగేశ్వర్ గొంతు నొక్కేస్తున్నారన్న భావనను మీటింగ్ లో ప్రస్తావించారు. లేని అంశంలో ఆంధ్రా తెలంగాణ అంశంను లేవనెత్తి ప్రాంతీయ విద్వేశాలను రెచ్చగొట్టారు వ్యక్తులు. ఈ రౌండ్ టేబుల్ లో బూతులు తిట్టేవారు కాకుండా.. మాజీ జడ్జి సుదర్శన్ రెడ్డి లాంటి వారితో మాట్లాడించారు. భావస్వేచ్ఛపై ప్రసంగించారు.
పవన్ కళ్యాణ్ పై విషం కక్కి తెలంగాణ సెంటిమెంట్ రాజేసి… దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

