https://oktelugu.com/

ఎమ్మెల్యే జగ్గారెడ్డిపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ

కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డిపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయ్యింది. అనుమతి లేకుండా కార్యక్రమం నిర్వహించిన కేసులో విచారణకు గైర్హాజరైనందుకు గానూ ప్రజా ప్రతినిధుల కోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను ఈ నెల 11కి వాయిదా వేసింది.

Written By: , Updated On : August 6, 2021 / 06:59 PM IST
Jagga Reddy
Follow us on

Jagga Reddy

కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డిపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయ్యింది. అనుమతి లేకుండా కార్యక్రమం నిర్వహించిన కేసులో విచారణకు గైర్హాజరైనందుకు గానూ ప్రజా ప్రతినిధుల కోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను ఈ నెల 11కి వాయిదా వేసింది.