తెలంగాణలో ఆక్సిజన్ కొరత లేదు.. మంత్రి ఈటల

తెలంగాణలో ఆక్సిజన్ కొరత లేదని మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కరోనా కట్టడికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ప్రభుత్వాస్పత్రుల్లోనూ ఆక్సిజన్ కొరత లేదని తెలిపారు. అన్ని జిల్లాలకు ఆక్సిజన్ ను రవాణా చేస్తున్నామన్నారు. ఆర్మీ విమానాల ద్వారా ఆక్సిజన్ తెచ్చుకున్నామన్నామని తెలిపారు. 4 లక్షల రెమ్ డెసివిర్ ఇంజక్షన్లు గతంలోనే ఆర్డర్ ఇచ్చామని వ్యాఖ్యానించారు.

Written By: Suresh, Updated On : April 27, 2021 5:50 pm
Follow us on

తెలంగాణలో ఆక్సిజన్ కొరత లేదని మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కరోనా కట్టడికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ప్రభుత్వాస్పత్రుల్లోనూ ఆక్సిజన్ కొరత లేదని తెలిపారు. అన్ని జిల్లాలకు ఆక్సిజన్ ను రవాణా చేస్తున్నామన్నారు. ఆర్మీ విమానాల ద్వారా ఆక్సిజన్ తెచ్చుకున్నామన్నామని తెలిపారు. 4 లక్షల రెమ్ డెసివిర్ ఇంజక్షన్లు గతంలోనే ఆర్డర్ ఇచ్చామని వ్యాఖ్యానించారు.