Anderson: కోహ్లీని ప్రశాంతంగా ఉంచడమే నా ఉద్దేశం.. అండర్సన్

టీమ్ ఇండియా సారథి విరాట్ కోహ్లీని ప్రశాంతంగా ఉంచాల్సిన అవసరం ఉందని ఇంగ్లాండ్ సీనియర్ పేసర్ జేమ్స్ అండర్సన్ అంటున్నాడు. ఆట పరంగా తామిద్దరి మధ్య వైరం ఉందని తెలిపాడు. వయసు పెరిగినా ఆటలో కొనసాగేందుకు నెట్స్ లో తక్కువగా బంతులు వేస్తున్నట్లు వెల్లడించాడు. మూడో టెస్ట్ తొలి రోజు ఆట తర్వాత అతడు మీడియాతో మాట్లాడాడు. విరాట్ కోహ్లీ వికెట్ తీయడం నాకెంతో ప్రత్యేకం. కొన్నేళ్లుగా మా ఇద్దరి మధ్య ఆట పరంగా వైరం ఉంది. […]

Written By: Suresh, Updated On : August 26, 2021 3:20 pm
Follow us on

టీమ్ ఇండియా సారథి విరాట్ కోహ్లీని ప్రశాంతంగా ఉంచాల్సిన అవసరం ఉందని ఇంగ్లాండ్ సీనియర్ పేసర్ జేమ్స్ అండర్సన్ అంటున్నాడు. ఆట పరంగా తామిద్దరి మధ్య వైరం ఉందని తెలిపాడు. వయసు పెరిగినా ఆటలో కొనసాగేందుకు నెట్స్ లో తక్కువగా బంతులు వేస్తున్నట్లు వెల్లడించాడు. మూడో టెస్ట్ తొలి రోజు ఆట తర్వాత అతడు మీడియాతో మాట్లాడాడు. విరాట్ కోహ్లీ వికెట్ తీయడం నాకెంతో ప్రత్యేకం. కొన్నేళ్లుగా మా ఇద్దరి మధ్య ఆట పరంగా వైరం ఉంది. అతడిని ఎప్పుడూ ప్రశాంతంగానే ఉంచాలి. లేదంటే అతడి విధ్వంసాలను ఆపలేం అని అన్నారు.