Homeజాతీయం - అంతర్జాతీయంభారత్ కు సాయపడేందుకు 40 కి పైగా దేశాలు ముందుకొచ్చాయి.. కేంద్రం

భారత్ కు సాయపడేందుకు 40 కి పైగా దేశాలు ముందుకొచ్చాయి.. కేంద్రం

మనదేశంలో ప్రస్తుత పరిస్థితులు మునుపెన్నడూ లేవని విదేశాంగ శాఖ కార్యదర్శి హర్షవర్ధన్ శృంగ్లా అన్నారు. కోవిడ్ -19 రెండో వేవ్ విజృంభించడంతో 40కి పైగా దేశాలు మనకు సాయపడేందుకు ముందుకు వచ్చినట్లు తెలిపారు. గతంలో ఈ దేశాలకు మనం సాయపడ్డామని ఇప్పుడు అవి తిరిగి మనకు సహాయపడుతున్నాయని అన్నారు. ఇది మునుపెన్నడూ లేని పరిస్థితి. ప్రాధాన్యతలకు అనుగుణంగా చర్యలు చేపడుతున్నాం అని తెలిపారు.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
Exit mobile version