6 రాష్ట్రాల సీఎంలతో మోదీ భేటీ

ఆరు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేడు సమీక్ష నిర్వహించారు. కరోనా కేసులు ఎక్కువగా ఉంటున్న ఏపీ, కేరళ, మహారాష్ట్ర, ఒడిశా, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మోదీ శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమయ్యారు. ఈ భేటీలో ఆయా రాష్ట్రాల సీఎంలు జగన్, పినరయి, ఉద్ధవ్ ఠాక్రే, నవీన్ పట్నాయక్, యడియూరప్ప, స్టాలిన్ లతో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కొవిడ్ పరిస్థితులపై సీఎంలతో మోదీ చర్చించారు.

Written By: Suresh, Updated On : July 16, 2021 12:37 pm
Follow us on

ఆరు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేడు సమీక్ష నిర్వహించారు. కరోనా కేసులు ఎక్కువగా ఉంటున్న ఏపీ, కేరళ, మహారాష్ట్ర, ఒడిశా, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మోదీ శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమయ్యారు. ఈ భేటీలో ఆయా రాష్ట్రాల సీఎంలు జగన్, పినరయి, ఉద్ధవ్ ఠాక్రే, నవీన్ పట్నాయక్, యడియూరప్ప, స్టాలిన్ లతో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కొవిడ్ పరిస్థితులపై సీఎంలతో మోదీ చర్చించారు.