కోహ్లీ సేనకు కరోనా నెగెటివ్

తాజాగా నిర్వహించిన ఆర్టీపీసీఆర్ పరీక్షల్లో కోహ్లీసేన మొత్తానికి నెగెటివ్ వచ్చిందని సమాచారం. రిషబ్ పంత్ తో సన్నిహితంగా మెలిగిన వారికీ నెగెటివ్ రావడంతో జట్టు యాజమాన్యం ఊపిరి పీల్చుకుంది. యువ వికెట్ కీపర్ రిజబ్ పంత్ కు కరోనా వైరస్ సోకిందని గురువారం తెలిసింది. అతడితో పాటు త్రోలు విసిరే దయానంద్ కు పాజిటివ్ వచ్చింది. వీరిద్దరూ ప్రస్తుతం ఐసోలేషన్ లో ఉన్నారు. వీరితో సన్నిహితంగా మెలిగిన వృద్ధిమాన్ సాహా, అభిమన్యు ఈశ్వరన్, బౌలింగ్ కోచ్ భరత్ […]

Written By: Suresh, Updated On : July 16, 2021 12:23 pm
Follow us on

తాజాగా నిర్వహించిన ఆర్టీపీసీఆర్ పరీక్షల్లో కోహ్లీసేన మొత్తానికి నెగెటివ్ వచ్చిందని సమాచారం. రిషబ్ పంత్ తో సన్నిహితంగా మెలిగిన వారికీ నెగెటివ్ రావడంతో జట్టు యాజమాన్యం ఊపిరి పీల్చుకుంది. యువ వికెట్ కీపర్ రిజబ్ పంత్ కు కరోనా వైరస్ సోకిందని గురువారం తెలిసింది. అతడితో పాటు త్రోలు విసిరే దయానంద్ కు పాజిటివ్ వచ్చింది. వీరిద్దరూ ప్రస్తుతం ఐసోలేషన్ లో ఉన్నారు. వీరితో సన్నిహితంగా మెలిగిన వృద్ధిమాన్ సాహా, అభిమన్యు ఈశ్వరన్, బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ ను ఐసోలేషన్ కు  పంపించారు. కోహ్లీ సేనకు మళ్లీ ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయించారు. ఇందులో అందరికీ నెగెటివ్ వచ్చింది.