Modi government illegal immigrants : జనాభా స్వరూపం మారుతోందట.. డెమోగ్రఫీ అంటారు. 15 ఆగస్టు 2025న మోడీ ఎర్రకోట నుంచి దీని మీద దర్యాప్తు, సెప్టెంబర్ లో కేబినెట్ లో ఆమోదం.. తర్వాత అత్యున్నత కమిటీని ఏర్పాటు చేశారు. ఇది బీజేపీ తీసుకున్న స్టాండ్ కాదు.. కమ్యూనిస్టులు, కాంగ్రెస్, మమతా బెనర్జీలు మాట్లాడారు. జ్యోతిబసు సీఎంగా ఉన్నప్పుడు బంగ్లాదేశ్ నుంచి వలసలు వస్తే ‘దీవి‘లో బంధిస్తే చనిపోయారు.
తూర్పు సరిహద్దుల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంది. పశ్చిమ సరిహద్దుల్లో ఈ సమస్య తీవ్రంగా ఉంది.ఈశాన్య రాష్ట్రాల్లోకి బంగ్లాదేశ్ నుంచి పెద్ద ఎత్తున వలసలు వస్తున్నాయి. అక్రమ వలసలు బంగ్లాదేశ్ నుంచి పెరుగుతూనే ఉన్నాయి.
బంగ్లాదేశ్ నుంచి హిందువులు, సిక్కులు, జైనులు, బౌద్దులు లాంటి మైనార్టీలు ఇండియాకు వస్తే పౌరసత్వం ఇస్తామని కేంద్రప్రభుత్వం చెప్పింది. అదే ముస్లింలు వస్తే ఒప్పుకోమని చెప్పింది.
అక్రమ వలస దారులపై ఉక్కుపాదంతో విరుచుకు పడబోతున్న మోడీ ప్రభుత్వం.. దీనిపై ’రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.
