19 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు
ఈనెల 19 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయని లోక్ సభ స్పీకర్ ఓంబిర్లా ప్రకటించారు. జూలై 19నుంచి ఆగస్టు 13 వరకు సమావేశాలు కొనసాగుతాయని ఆయన తెలిపారు. ఆ రెండు తేదీల మధ్య మొత్తం 19 పనిదినాల్లో ఉభయసభల కార్యకలాపాలు జరుగుతాయిన చెప్పారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల ప్రారంభం కానున్న నేపథ్యంలో స్పీకర్ ఓం బిర్లా ఇవాళ ఏర్పాట్లను పర్యవేక్షించారు.
Written By:
, Updated On : July 12, 2021 / 02:30 PM IST

ఈనెల 19 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయని లోక్ సభ స్పీకర్ ఓంబిర్లా ప్రకటించారు. జూలై 19నుంచి ఆగస్టు 13 వరకు సమావేశాలు కొనసాగుతాయని ఆయన తెలిపారు. ఆ రెండు తేదీల మధ్య మొత్తం 19 పనిదినాల్లో ఉభయసభల కార్యకలాపాలు జరుగుతాయిన చెప్పారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల ప్రారంభం కానున్న నేపథ్యంలో స్పీకర్ ఓం బిర్లా ఇవాళ ఏర్పాట్లను పర్యవేక్షించారు.