యూకే నుంచి భారత్ కు చేరిన వైద్య సామగ్రి సాయం

కరోనా కష్టాకాలంలో తమ దేశానికి సాయం చేస్తున్న యూకే మంచితనాన్ని అభినందిస్తున్నామని భారత విదేశాంగశాఖ వెల్లడిచింది. భారత్ కు తక్షణ సాయంగా బ్రిటన్ ప్రభుత్వం పంపిన వైద్య సామగ్రి మంగళవారం ఉదయం అందిందని తెలిపింది. ఈ మేరకు విదేశాంగ ప్రతినిధి అరిందమ్ బాచీ ట్విటర్ వేదికగా తెలిపారు. భారత్ కు సహకారం అందిస్తున్న బ్రిటన్ అభినందనలు. వంద వెంటిలేటర్లు, 95 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు భారత్  కుచేరుకున్నాయి. అని బాగ్చీ ట్వీట్ లో పేర్కొన్నారు.

Written By: Suresh, Updated On : April 27, 2021 10:59 am
Follow us on

కరోనా కష్టాకాలంలో తమ దేశానికి సాయం చేస్తున్న యూకే మంచితనాన్ని అభినందిస్తున్నామని భారత విదేశాంగశాఖ వెల్లడిచింది. భారత్ కు తక్షణ సాయంగా బ్రిటన్ ప్రభుత్వం పంపిన వైద్య సామగ్రి మంగళవారం ఉదయం అందిందని తెలిపింది. ఈ మేరకు విదేశాంగ ప్రతినిధి అరిందమ్ బాచీ ట్విటర్ వేదికగా తెలిపారు. భారత్ కు సహకారం అందిస్తున్న బ్రిటన్ అభినందనలు. వంద వెంటిలేటర్లు, 95 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు భారత్  కుచేరుకున్నాయి. అని బాగ్చీ ట్వీట్ లో పేర్కొన్నారు.