అనంతపురంలో దారుణం..

జేఎన్టీయూ పాలిటెక్నిక్ కళాశాల సమీపంలో దారుణ హత్య జరిగింది. బేల్దారు యల్లప్పను గుర్తు తెలియని దుండగులు బండరాళ్లతో కొట్టి హత్య చేశారు. ఈ ఘటన శుక్రవారం అర్ధరాత్రి జేఎన్టీయూ పాలిటెక్నిక్ కళాశాల వద్ద చోటు చేసుకుంది. ఈ ఘటనపై సమాచారం తెలుసుకున్న పోలీసులు ప్రమాద స్థలాన్ని చేరుకుని పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Written By: Suresh, Updated On : June 26, 2021 9:12 am
Follow us on

జేఎన్టీయూ పాలిటెక్నిక్ కళాశాల సమీపంలో దారుణ హత్య జరిగింది. బేల్దారు యల్లప్పను గుర్తు తెలియని దుండగులు బండరాళ్లతో కొట్టి హత్య చేశారు. ఈ ఘటన శుక్రవారం అర్ధరాత్రి జేఎన్టీయూ పాలిటెక్నిక్ కళాశాల వద్ద చోటు చేసుకుంది. ఈ ఘటనపై సమాచారం తెలుసుకున్న పోలీసులు ప్రమాద స్థలాన్ని చేరుకుని పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.