https://oktelugu.com/

బెంగాల్ లో మే 30 వరకూ లాక్ డౌన్ పొడిగింపు

కరోనా సెకండ్ వేవ్ విరుచుకుపడుతున్న క్రమంలో కొవిడ్ కేసుల పెరుగుదలతో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మహమ్మారి కట్టడికి రాష్ట్రంలో అమలవుతున్న లాక్ డౌన్ ను మరో రెండు వారాలు పొడిగించింది. ఈ నెల 30 వరకూ లాక్ డౌన్ కొనసాగించాలని బెంగాల్ ప్రభుత్వం నిర్ణయించింది. లాక్ డౌన్ పొడిగింపుపై మార్గదర్శకాలను మరికొద్దిసేపట్లో ప్రభుత్వం జారీ చేస్తుందని అధికారులు పేర్కొన్నారు.

Written By: , Updated On : May 15, 2021 / 12:55 PM IST
Follow us on

కరోనా సెకండ్ వేవ్ విరుచుకుపడుతున్న క్రమంలో కొవిడ్ కేసుల పెరుగుదలతో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మహమ్మారి కట్టడికి రాష్ట్రంలో అమలవుతున్న లాక్ డౌన్ ను మరో రెండు వారాలు పొడిగించింది. ఈ నెల 30 వరకూ లాక్ డౌన్ కొనసాగించాలని బెంగాల్ ప్రభుత్వం నిర్ణయించింది. లాక్ డౌన్ పొడిగింపుపై మార్గదర్శకాలను మరికొద్దిసేపట్లో ప్రభుత్వం జారీ చేస్తుందని అధికారులు పేర్కొన్నారు.