HomeతెలంగాణKTR: నీళ్లు ఆంధ్రకు, నిధులు ఢిల్లీకి.. రేవంత్ పై కేటీఆర్ ఫైర్

KTR: నీళ్లు ఆంధ్రకు, నిధులు ఢిల్లీకి.. రేవంత్ పై కేటీఆర్ ఫైర్

KTR: రైతు సంక్షేమంపై చర్చించేందుకు మంత్రులైనా వస్తారని అనుకుంటే సీఎం రేవంత్ రెడ్డి ఎవరినీ పంపలేదని కేటీఆర్ విమర్శించారు. సీఎం కు బూతులు తప్ప రైతుల గురించి మాట్లాడటం రాని అన్నారు. ఏ ప్రాజెక్టు ఏ నది బేసిన్ లో ఉందో కూడా తెలియకుండా సీఎం అధికారులను అడిగి తెలుసుకున్నారు. రేవంత్ నాయకత్వంలో నీళ్లు ఆంధ్రకు, నిధులు ఢిల్లీకి, నియామకాలు తన తొత్తులకు అని దుయ్యబట్టారు.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
RELATED ARTICLES

Most Popular