18 ఏళ్లు దాటిన అందరికీ కొవిడ్ వ్యాక్సీన్ ఫ్రీ: కేజ్రీవాల్

దేశ రాజధాని ఢిల్లీలో 18 ఏళ్లు దాటిన అందరికీ కొవిడ్ వ్యాక్సీన్లు ఉచితంగా ఇవ్వనున్నట్లు ఢిల్లీ ముఖ్య మంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. దీనికోసం 1.34 కోట్ల డోసులను కొనుగోలుకు ప్రభుత్వం అమోదం తెలిపినట్లు ఆయన వెల్లడించారు. వ్యాక్సీన్ కొనుగోలు, దాన్ని ప్రజలకు అందించే ప్రక్రియను సాధ్యమైనంత వేగంగా చేపట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. వ్యాక్సీన్ల ధర అందరికీ సమానంగా ఉండాలనీ ఈ ధరను కేంద్ర ప్రభుత్వం తగ్గించాలని ఆయన డిమాండ్ చేశారు.

Written By: Suresh, Updated On : April 26, 2021 1:34 pm
Follow us on

దేశ రాజధాని ఢిల్లీలో 18 ఏళ్లు దాటిన అందరికీ కొవిడ్ వ్యాక్సీన్లు ఉచితంగా ఇవ్వనున్నట్లు ఢిల్లీ ముఖ్య మంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. దీనికోసం 1.34 కోట్ల డోసులను కొనుగోలుకు ప్రభుత్వం అమోదం తెలిపినట్లు ఆయన వెల్లడించారు. వ్యాక్సీన్ కొనుగోలు, దాన్ని ప్రజలకు అందించే ప్రక్రియను సాధ్యమైనంత వేగంగా చేపట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. వ్యాక్సీన్ల ధర అందరికీ సమానంగా ఉండాలనీ ఈ ధరను కేంద్ర ప్రభుత్వం తగ్గించాలని ఆయన డిమాండ్ చేశారు.